హైదరాబాద్:ఇంటర్ప్రథమ, ద్వితీయసంవత్సరాలపరీక్షలషెడ్యూలులోమార్పుచోటుచేసుకోనుంది. మొదటిరోజునేఇంగ్లిష్పరీక్షఉండడంవల్లకొందరువిద్యార్థుల్లోకలిగేభయాన్నిపోగొట్టేందుకుఇంటర్మీడియట్విద్యాకమిషనరేట్చర్యలుచేపట్టింది. పరీక్షలమొదటిరోజునమాతృభాషసబ్జెక్టుపరీక్షలేనిర్వహించాలన్నకమిషనరేట్ప్రతిపాదనకుసెకండరీవిద్యాముఖ్యకార్యదర్శిరాజేశ్వర్తివారీఓకేచెప్పినట్లుతెలిసింది. ఒకటి, రెండురోజుల్లోసవరించినషెడ్యూలునుప్రభుత్వంప్రకటిస్తుంది.
ఇంటర్ప్రాక్టికల్స్జంబ్లింగ్కుస్వస్తి!
ఇంటర్మీడియెట్ప్రాక్టికల్పరీక్షల్లోజంబ్లింగ్విధానంఅమలునుఈసారికూడాఆపేయాలనిప్రభుత్వంనిర్ణయానికివచ్చింది. 2009 నుంచిప్రాక్టికల్పరీక్షలనుజంబ్లింగ్విధానంలోనిర్వహించాలనిభావించినావివిధకారణాలతోఅప్పటినుంచిఏటావాయిదావేస్తూవస్తోంది. ఈసారీజంబ్లింగ్వాయిదాపైనేమొగ్గుచూపుతోంది. దీనిపైరెండురోజుల్లోఅధికారికప్రకటనవిడుదలకానుంది.