ఎం.ఇ.ఒ. పోస్ట్లులను భర్తీ చేయాలి: ఎస్టీయూ
ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 950 మండల విద్యా శాఖ అధికారుల పోస్టులను భర్తీచేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) డిసెంబరు 30న ప్రభుత్వాన్ని కోరింది. పండితులు, పీఈటీ పోస్టుల అప్గ్రేడ్ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సానుకూల ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు సంఘం ప్రతినిధులు చెప్పారు.
14.186110
78.698502